తమను బెదిరించి సోమ్లా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పంతులు తండా వాసులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా ఎన్నికల �
Delhi chokes | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు.
Residents, Cops Face Off | గుంతలమయంగా మారిన బెంగళూరు రోడ్ల గురించి నివాసితులు నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసు�
ఒకే టీచర్తో చదువులు సాగడం లేదని ఓ తండా పంచాయతీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడికి తాళం ఇంకో టీచర్ వచ్చే వరకు అలాగే ఉండాలని తండా వాసులు నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనా
శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భ
రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీ నగర్ లో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరంకు స్పందన లభించింది. ఆ డివిజన్ లో ని సుమారు 120 మంది సింగరే�
Rain Alert | హైదరాబాద్ ప్రజలు మూడు రోజులు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చట్టాలను ఉల్లంఘిస్తూ, లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాల ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేస్తూ విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన�
నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ
కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
మా దారిలోనుంచి వెళ్లొ ద్దంటూ ఆర్టీసీ అధికారులు డిపో దగ్గర రోడ్డుకు అడ్డంగా కందకం తీయించడంతో స్థానిక కాలనీవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏండ్ల నుంచి ఉన్న దారిని మూసి వేయడంతో మరో మార్గంగుండా తిరిగి ప్రయా�
Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో మహారాష్ట్రకు చెందిన పది మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విమాన సిబ్బంది.
Pointed Spikes On Pavement | అపార్ట్మెంట్ కాంపెక్స్ నివాసితులు అతిగా ప్రవర్తించారు. జనం కూర్చోకుండా ఉండేందుకు నడక మార్గం అంచుల వద్ద మేకులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ�