Delhi housing society | హౌసింగ్ సొసైటీ (Delhi housing society)కి చెందిన 12 టవర్లు అన్ సేఫ్గా అధికారులు గుర్తించారు. కూలిపోయే ప్రమాదం ఉండటంతో అందులోని అపార్ట్మెంట్లు నివాసయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల్లో ఖాళీ చే�
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నార�
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు, విదేశీ డాలర్స్ అపహరించిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారె�
పెయింటర్లకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బిల�
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
బల్దియా గ్రీవెన్స్లో సమస్యలు వెల్లువెత్తాయి. కాలనీల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స�
షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని వారాల నుంచి షాంఘైలోని ప్రజలు దాదాపు క్వారెంటైన్కే పరిమితం అయ్యారు. అయితే నెగటివ్ ఫలితం వచ్�
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �