Koppula Eshwar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మం�
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమీషన్ల పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 17పై ఆయన మండి�
‘నాణ్యమైన ఆహారం లేదు.. మెనూ అమలు అసలే లేదు.. అన్నంతో తయారుచేసిన అల్పాహారం (పులిహోర) తినలేకపోతున్నాం.. అన్నం బిరుసు గా ఉండి మింగుడు పడటంలేదు’ అని భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన
Spot Admissions | హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో వివిధ తరగతుల ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హర�
KTR | గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? అని కే�
RS Praveen Kumar | మెట్పల్లి, జూలై10 : మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడదని బీఆర్ఎస్ నాయకులు, గురుకులాల సొసైటీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశ�
RS Praveen Kumar | రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గౌలిదొడ్డి సీవోఈ కాలేజీని యథావిధ�
NCPCR | రాష్ట్రంలోని గురుకులాల్లో చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( NCPCR ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన కన్నా దారుణంగా తయారైందని చెప్పడానికి నేటి సంక్షేమ గురుకులాల పనితీరు చూస్తే అర్థమైతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.