కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వలు బోసిపోయాయి. పదేండ్ల కాలంలో నిండుగా నీటితో ప్రవహించి ఆయ కట్టును పచ్చగా మార్చగా.. నేడు నిర్వహణ కరువై గడ్డి, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ గురువారం తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ సర్కారు కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు ఏపీ బుధవా�
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయని, వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు.
జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర మత్స్యరంగానికి అశనిపాతంగా మారనుంది. సర్కారు నిర్ణయం కార్యరూపం దాల్చితే మత్స్యరంగంపై అది పెను ప్రభావాన్ని చ�
తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.
ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మద్దతు ఇస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్
మహానగర దాహార్తికి ఇక దిగులే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ పుష్కలంగా తాగునీరు అందనున్నది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలన�
చేపపిల్లల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 300కు పైగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో 1.69 లక్షల చేపపిల్లలను పెంచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ న�
ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది.