భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయ�
వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్
Hyderabad | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పొద్దంతా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడికే కోపం వచ్చిందా.. అనే రీతిన. ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడు కావడంతో మంగళవారం ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. చిన్న, మధ్యతరహా ప్�
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కాళేశ్వరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం ఆసన్నమైంది. వానలు కొంచెం వెనుకాముందూ కావడంతో రైతులు దిగులుకు లోన
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయ
BRS Pleanry | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ సమావేశమైంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రసంగంతో మొదలైంది. అనంతర�
గ్రేటర్ దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషించే జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పూర్వ వైభవం రానున్నది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు జలమండలి నడుం బిగించింది. జంట జలాశయాల్లోకి
దేశంలోనే తొలిసారిగా కేంద్రం జలగణన సర్వేను చేపట్టింది. దేశవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లు, ట్యాంకులు, సరస్సులు తదితర జలవనరులు ఎన్ని ఉన్నాయన్న దానిపై కేంద్ర జలశక్తి సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. ఈ
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు చెప్పినట్లు స్వచ్ఛమైన నీరు,
Wanaparthy | వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు రూ.55 కోట్లు, గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును రిజర్వాయర్�
కృష్ణానది పరీవాహక ప్రాం తాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గురువారం జూరాల గేట్ల నుంచి 98,544, విద్యుదుత్పత్తి నుంచి 36,673, సుంకేసుల నుంచి 47,047 క్యూసెక్కులు విడుదల కాగా.. శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 1,20,785 క్