Wanaparthy | వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు రూ.55 కోట్లు, గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును రిజర్వాయర్�
కృష్ణానది పరీవాహక ప్రాం తాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గురువారం జూరాల గేట్ల నుంచి 98,544, విద్యుదుత్పత్తి నుంచి 36,673, సుంకేసుల నుంచి 47,047 క్యూసెక్కులు విడుదల కాగా.. శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 1,20,785 క్
ఈ వానాకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగా యి. జూన్లో మోస్తరు వర్షాలు కురవగా, జూలై, ఆగస్టు మాసం మొదటి ఐదురోజుల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణం కంటే 354 మిల్ల
రాష్ట్రంలోని రిజర్వాయర్లను ఆక్వాహబ్లుగా తీర్చిదిద్దాలని.. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, చేప పిల్లల ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్, విక్రయ కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్
Underwater Village | 30 ఏళ్లు నీళ్లలో మునిగి ఉన్న ఆ గ్రామం ఇప్పుడు బయటపడింది. కూలి పోయిన పైకప్పులు, తుప్పుపట్టిన గేట్లు.. ఇవే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు.