అవగాహన లేకుండా చెక్కు వెనకాల మీరు చేసే ఒక్క సంతకం.. మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతుందని తెలుసా? అసలు.. చెక్కుపై ఎప్పుడు? ఎక్కడ? సంతకం పెట్టాలి? అన్నదానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏం చెప్తున్�
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు సఫలం కాగలవన్న ఆశాభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యక్తం చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోళ్లకుగా
‘మేక్ ఇన్ ఇండియా’.. ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్'గా రూపాంతరం చెందవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారతీయ అవసరాలన్నీ ఇక్కడే తీరేలా ఉంటే.. దేశంలోక�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులకు విధించిన సుంకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, సీనియర్ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు స్పంద
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు సోమవారం రిజర్వ్ బ�
అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను త్వరితగతిన తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి సూచించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోర�
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గిస్తూనే ఉన్నది. గత మూడు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (1 శా
Rs 500 Currency Notes | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. త్వరలో దేశంలో రూ.500 నోట్లను (Rs 500 Currency Notes) కూడా ప్రభుత్వం రద్దు (Discontinued) చేయనుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Reserve Bank of India : రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఇవాళ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటు తగ్గడంతో.. రుణాలపై ఈఎంఐలు తగ్గనున్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహి�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలకు దూరంగా ట్రేడ్ అవుతున్నాయి. గతకొద్ది రోజులుగా మదుపరులు పెట్టుబడులకు సంశయిస్తున్నారు. ఫలితంగా సూచీలు నష్టాలకే పరిమితం కావాల్సి వస్తున్నది.
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ అందుతున్నది. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను శుక్రవారం ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ను సెంట్రల్ బ్యాంక
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ గుడ్న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ను ఇవ్వబోతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షలు ఇచ్చిన విషయం �