ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది.
మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింద�
దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచే డిజిటల్ ఫ్రాడ్స్ సంఘటనలు పెరగడం మొదలైందన్న ఆయన.. అంతకుముందు వర
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
RBI | అమెరికా (USA) కఠిన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయి (Indian rupee) కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారకుండా �
ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఇకపై బహుశా బంగారం ధరల్ని చూస్తే అర్థం కావచ్చని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కౌటిల్య ఎకనామిక్
అవగాహన లేకుండా చెక్కు వెనకాల మీరు చేసే ఒక్క సంతకం.. మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతుందని తెలుసా? అసలు.. చెక్కుపై ఎప్పుడు? ఎక్కడ? సంతకం పెట్టాలి? అన్నదానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏం చెప్తున్�
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు సఫలం కాగలవన్న ఆశాభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యక్తం చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోళ్లకుగా
‘మేక్ ఇన్ ఇండియా’.. ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్'గా రూపాంతరం చెందవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారతీయ అవసరాలన్నీ ఇక్కడే తీరేలా ఉంటే.. దేశంలోక�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులకు విధించిన సుంకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, సీనియర్ ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు స్పంద
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 14.30 శాతందాకా ఉన్నట్టు సోమవారం రిజర్వ్ బ�
అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను త్వరితగతిన తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి సూచించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోర�
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గిస్తూనే ఉన్నది. గత మూడు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (1 శా