లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే గురువారం బ్యాంకర్ల లోన్ రికవరీ వ్యవస్థల కోసం ముసాయిదా నిబంధనలతో వచ్చింది.
చిన్నపాటి మోసపూరిత లావాదేవీల్లో నష్టపోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందేలా నూతన విధివిధానాలను తెస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రూ.85,000 కోట్ల డ
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మునుపటి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor)
ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల సంఖ్యను విలీనాల పేరిట తగ్గించేసిన మోదీ సర్కార్.. ఇక ఆ మిగిలిన బ్యాంకుల్లోనూ వాటాలు కుదించాలని చూస్తున్నది. దాదాపు గడిచిన 12 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వ బ్యాంకు�
దేశీయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరిగితే తప్ప.. కావాల్సినంత మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్డీఐ)లను భారత్ ఆకర్షించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నా�
నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కొన్ని రికార్డులను వెల్లడించవచ్చునని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చెప్పినప్పటికీ, కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తు�
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10,600 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఓపెన్ మార్కెట్ రుణాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే వే లంలో పాల్గొని ఈ మొత్తం సేకరిస్తామని పేర్కొన్నది. 2025-26 ఆర్థి�
దేశ, విదేశీ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు చర్చించింది. శుక్రవారం ఇక్కడ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 620వ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హ�
గృహ, వాహన, ఇతర రుణగ్రహీతలకు శుభవార్త. ఆయా లోన్ల ఈఎంఐలు తగ్గనున్నాయి మరి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. రెపోరేటును పావు శాతం (25 �
Bank Holidays in December | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది. డిసెంబర్లో దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సె
ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది.
మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింద�
దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచే డిజిటల్ ఫ్రాడ్స్ సంఘటనలు పెరగడం మొదలైందన్న ఆయన.. అంతకుముందు వర
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �