రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాలు,
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మండలి ప్రతిపక్షనేత
జిల్లాలో ఏర్పాటవుతున్న భారత్ ఫ్యూచర్సిటీ దేశానికే తలమానికం కానున్నదని.. దేశంలోనే ఇది మొట్టమొదటి నెట్జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్సిటీ అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం గణతంత్
Republic Day | దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత్ తన సాంస్కృతిక వైభవాన్ని, ఆర్థిక ప్రగతిని, యుద్ధ విమానాలు, స్వదేశీ తయారీ క�
పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెంలో గల దారుల్ ఉలూం నూరియా హనఫియా మదర్సాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్సా చైర్మన్ ఎండీ యాకుబ్ పాషా..
Republic Day | తెలంగాణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరిం�
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికపై ఒగ్గుడోలు కళను ప్రదర్శించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చౌదరిపల్లి రవికు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పాటు ఈసారి ఆధునిక నిఘా సాధనాలను ఉపయోగిస్తున్నారు.
ఫ్యాషన్' ఎంతమారినా.. దేశభక్తిపై భారతీయుల ప్యాషన్ మాత్రం మారదు.వార్డ్రోబ్ నిండా ఎన్ని ట్రెండీ దుస్తులున్నా.. జాతీయ దినోత్సవాల్లో మాత్రం భారతీయతకే పెద్దపీట వేస్తారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్ పోలీసులు జలంధర్లో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్తో కలిసి పంజాబ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నిషేధిత ఖలిస్థాన్ వేర్పాటువాద సంస�
కోల్ బెల్ట్ నాట్య మయూరి.. గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని భారత సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ను�
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని మండలాల్లో ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో ప్రభుత్వ శాఖల కార్యాల