దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని మండలాల్లో ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో ప్రభుత్వ శాఖల కార్యాల
గణతంత్ర వేడుకలు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అనంతరం అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడా�
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనియర్ న్యాయవాదిగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేతిలో ఎలాంటి పత్రాలు లేకుండా ఓ కేసును వాదించి చరిత్ర పుటల్లో నిలిచారని హైకోర్టు తాత
జిల్లాలోని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆదివా రం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.
సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు.
Srisailam |శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవస్థానం పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క�
శాయంపేటకు చెందిన దాసరి కల్పనకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో ఆదివారం జరిగే వేడుకల్లో పాల్గొననున్నది. అలాగే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ద�
దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి 138 మంది అతిథులు హాజరుకానున్నట్టు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. వీరిలో వివిధ రంగాలకు, పలు ప్రభుత్వ శాఖలకు చెందినవారు ఉన్నట్టు వెల్లడించింద�
బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ(13) ఢిల్లీలోని కర్తవ్య్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ప్రసారభారతి నుంచి వచ్చిన ఆహ్వానలేఖ �
Flying Past rehearsals | భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (76th Republic Day Celebrations) కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్ (Flying Past rehearsals) నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path) లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నా
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.