పాఠకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక గంభీరత ఉంటుంది. మనం అనుభవిస్తున్న స్వతంత్రం లక్షల మంది సమరయోధుల త్యాగాల ఫలితం. అందువల్ల ఆ రోజు వారి త్యాగాలను స్మరించుకోవడం సమంజసం గనుక
ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్ఎస్ సర్పంచ్ చిత్ర స్వరూపారాణి, భూపాల్రెడ్డి దంపతులకు ఆహ్వానం అ�
Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Emmanuel Macron | వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day Celebrations) ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
Joe Biden | వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ఆహ్వానం అందింది.
రాబోయే ఐదేండ్లలో ఆత్మనిర్భర భారత్లో భాగంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Republic Day celebrations | భారతదేశ 74వ గణతంత్ర వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. చల్లటి వాతావరణంలో సైతం వేడుకలకు భారతీయులు తరలివచ్చారు.