భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ప్రభుత్వ వర్గాల ద్
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం పిలుపునిచ్చింది. రైతుల పెండింగ్ డిమాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర
Indonesia President | మరో రెండు వారాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day celebrations) ను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత్ (India) సిద్ధమవుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షు�
దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని �
జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్�
ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. జాతీ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా గణతంత్రదినోత్సవం ఘనంగా జరిగింది. వాడవాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశార�
గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెంది�
భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు.
‘గణతంత్ర’ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక