అగ్ర హీరోలు భారీ పారితోషికాల్ని స్వీకరిస్తారనే విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్లో సింహభాగం వారి రెమ్యునరేషన్స్ కోసమే చెల్లించాల్సి వస్తున్నదని నిర్మాతలు చెబుతుంటారు. సినిమా బడ్జెట్ను నియంత్రించాల�
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది నయనతార (Nayanthara). స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచి..లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకు�
సినీరంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంది. వారితో పోల్చితే కథానాయికలు అందుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువ. దక్షిణాదిలో ఎంతో పేరున్న నాయికల పారితోషికం కూడా రెండుమూడు కోట్లకు మించ�
యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ‘కోబ్రా’. చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన�
ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్తోపాటు మరెన్న చిత్రాల్లో తన యాక్టింగ్తో అదరగొట్టేశాడు షాహిద్ కపూర్ (Shahid Kapoor). అయితే ఎన్నో అంచనాలు, వాయిదాలు, ఒడిదుడుకుల మధ్య విడుదలైన జెర్సీ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్
బాహుబలి సినిమాతో ప్రభాస్ (Prabhas) ను మూవీ లవర్స్ అంతా బాహుబలి స్టార్ అంటూ ఆకాశానికెత్తేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిలీజైన సాహో (Saaho) చిత్రం సౌత్లో డీలా పడిపోయినా..ఉత్తరాదిన మాత్రం మంచి ఓపెనింగ్స్ రా�
చెన్నై సుందరి సమంత (Samantha) ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సామ్కు స్టార్ స్టేటస్ విషయంలో క్రేజ్ మాత్రం కావాల్సినంత ఉంది. కానీ రెమ్యునరేషన్ విషయానికొచ్చేస�
ఓ వైపు లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది పూజాహెగ్డే (Pooja Hegde). స్టార్ హీరోలు, భారీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన పూజాహెగ్డే తన రెమ్యునరేషన్ (Rem
ఖైదీ ఫేం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేసిన విక్రమ్ (Vikram)లో సూర్య (Suriya) కీలక పాత్రలో నటించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే గెస్ట్ రోల్లో కనిపించాడు
300 నుంచి 390కి పెంచుతూ జీవో జారీ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. గంటకు రూ.300 నుంచి రూ.390కి పెంచ
Ram Gopal Varma | హీరోల ఆదాయాలు, వారు తీసుకునే పారితోషికాలపై సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అన్నారు దర్శకుడు రామ్గోపాల్వర్మ. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల కథానాయకుల విలువ పడిపోద�