సినిమా పారితోషికం విషయంలో రాజీలేని వైఖరిని అవలంభిస్తోంది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. ఇందుకోసం ఏకంగా తన భర్త రణ్వీర్సింగ్ సినిమానే వదులుకుందని బాలీవుడ్లో వినిపిస్తోంది. రణవీర్సింగ్తో కలిసి రా
తగ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదా..ఎక్కడో కాదు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమస్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపులర్ అయిపోయింది.
సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెమ్యునరేషన్ల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో హీరోల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో అగ్రభాగం ఆక్రమించేస్తుంది.
ఎక్కడో అమెరికా నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిపోయాడు సిద్ శ్రీరామ్. తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా ఈ గాయకుడితో పాడించాలని సంగీత దర్శకులు కూడా పట్టు పడుతున్నారు. నిర్మాతలు కూడా ఈయన పాట చ�
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్ప
తారల అభిమానగణం, ప్రేక్షకుల్లో వారికున్న ఇమేజ్ పారితోషికం లెక్కల్ని ప్రభావితం చేస్తాయి. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న తారలు భారీ పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంటారు. తాజాగా మంగళూరు భామ పూజాహెగ్డే ఒక్కో
తమిళ్ సూపర్ హిట్ ప్రాజెక్టు విక్రమ్ వేధ. ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ఖాన్, సైఫ్ అలీఖాన్ హిందీ వెర్షన్ లో నటించాల్సి ఉంది.
ఉప్పెన సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు కృతిశెట్ట
టాలీవుడ్లో పెండ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అక్కినేని సమంత. సినిమా సినిమాకు కొత్త కొత్త పాత్రలు చేస్తూ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తోంది. ఇపుడ�