తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్ప
తారల అభిమానగణం, ప్రేక్షకుల్లో వారికున్న ఇమేజ్ పారితోషికం లెక్కల్ని ప్రభావితం చేస్తాయి. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న తారలు భారీ పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంటారు. తాజాగా మంగళూరు భామ పూజాహెగ్డే ఒక్కో
తమిళ్ సూపర్ హిట్ ప్రాజెక్టు విక్రమ్ వేధ. ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ఖాన్, సైఫ్ అలీఖాన్ హిందీ వెర్షన్ లో నటించాల్సి ఉంది.
ఉప్పెన సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు కృతిశెట్ట
టాలీవుడ్లో పెండ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అక్కినేని సమంత. సినిమా సినిమాకు కొత్త కొత్త పాత్రలు చేస్తూ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తోంది. ఇపుడ�
చిత్రసీమలో నాయకానాయికల పారితోషికాల విషయంలో భారీ అంతరం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కథానాయకుడి ఇమేజ్ చుట్టూ తిరిగే ప్రధాన స్రవంతి సినిమాల్లో వాళ్లే అత్యధిక మొత్తంలో పారితోషికాల్ని స్వీకరిస్తారు
రవితేజ..క్రాక్ చిత్రంతో చాలా రోజుల తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఖిలాడీ సినిమా సెట్స్పై ఉండగానే త్రినాథ�