అఫ్గానిస్థాన్లో మత ఛాందసవాదంతో పెట్టిన కొన్ని నిబంధనలు మహిళల ప్రాణాలను హరిస్తున్నాయి. భారీ భూకంపంతో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న మహిళలను పురుష సహాయక సిబ్బంది రక్షించడంలేదు.
వివిధ మత సంప్రదాయాల్లో వానప్రస్థాశ్రమం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో తపస్సు, గ్రంథపఠనం, ధ్యానం అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇప్పటికీ ఇంకా ఆచరిస్తున్నారా అంటే.. బాహ్యంగా కాకున్నా, అజ్ఞాతంగా కొందరు ఆచర�
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మత ఛాందస్థుడిలా, మత విద్వేషిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీ�
సెంట్రల్ నైజీరియాలోని (Nigeria) పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 160 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్గా (Bandits) పిలిచే మిలటరీ గ్యాంగ్లు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్�
ఆంగ్ల నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 31 రోజున అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు కేక్లు కట్చేసి చేసి ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు తినిపించుకుని విందు �
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
దేవుడిపై భక్తులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం గాంధారి మండలంలోని గండివేట్ గ్రామం. కులమతాలకు అతీతంగా గ్రామంలోని అశీర్ఖానలో కొలువై ఉన్న కాశీందులా పీర్లంటే గ్రామస్తులకు ఎంతో ఇష్టం.
తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్కు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఒక్తర్ టీవీ కార్యక్రమాల్లో మహిళల అ�
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్అలీ స్పష్టంచేశారు. చట్టా�
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమించాలి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వి.పి.సాను పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లినరీ సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర