దేశంలో ఇటీవలి కాలంలో మతపరమైన అసహనం బాగా పెరిగిందని సిక్కుల సమన్వయ కమిటీ(ఏపీఎస్సీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడుతున్నవారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సలహాల
బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మత, రాజకీయ పరమైన విషయాలపై పోలీసులు పటిష్టమైన నిఘా పెంచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ ఏసీపీలు, జోనల్ డీసీపీ�
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
బెంగళూరు, డిసెంబర్ 27: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రతి గుడి వార్షిక లక్ష్యాలను పెట్టుకొని పూర్తి చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా జాతీయ అధ�
మద్రాస్ హైకోర్టు చెన్నై, నవంబర్ 25: ఒక మతం నుంచి మరో మతానికి మారినప్పటికీ ఆ వ్యక్తి కులం మారదని, కాబట్టి మతం మారడాన్ని ఆధారంగా చేసుకొని కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు �