బీజేపీ జాతీయ కార్యదర్శులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్�
మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్స్�
మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో ఇరువర్గాల మధ్య మతపరమైన విషయాలపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవర్గానికి చెందినవారి ప్రార్థనా మందిరం సమీపంలో విగ్రహం ఏర్పాటుపై తగాదా ఏర్ప
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్య�
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ
అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్ భారత్ను విశేషించి ఆందోళన కలిగిస్తున్న దేశంగా ప్రకటించాలని వరుసగా మూడో ఏడాది సిఫార్సు చేసింది. ఈ తరహా వర్గీకరణలోకి వెళ్లిన 15 దేశాల్లో భారత్ చేరడం గమనార్హం.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దక్కిందని టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. జాంబాగ్ డివిజన్ ప�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట
దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి�
ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతల�