న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఫ్యూచర్ రిటైల్ టేకోవర్ లావాదేవీకి రిలయన్స్ రిటైల్ స్వస్తిచెప్పింది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు రూ.24,713 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసి
2021-22లో 2.67 శాతం క్షీణత 29.7 మిలియన్ టన్నులకు పరిమితం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ముడి చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2021-22) 2.67 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోకపోవడం ప�
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�