గ్లోబల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 537 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఫ్యూచర్ రిటైల్ టేకోవర్ లావాదేవీకి రిలయన్స్ రిటైల్ స్వస్తిచెప్పింది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు రూ.24,713 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసి
2021-22లో 2.67 శాతం క్షీణత 29.7 మిలియన్ టన్నులకు పరిమితం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ముడి చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2021-22) 2.67 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోకపోవడం ప�
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స