ఒప్పందం విలువ రూ.1,592 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్..పాలిస్టర్ చిప్స్, నూలు తయారీ సంస్థ శుభలక్ష్మి పాలిస్టర్స్ను కొనుగోలు చేసింది. ఒప్పం�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తేతెలంగాణ): కాలం మారుతున్న కొద్ది సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కలిగిన వర్చువల్ను పీసీలను అందుబాటులోకి తీసుక
భారీ నష్టాల్లో సూచీలు ముంబై, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 60వేల దిగువకు ప�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చ్యూన్ 500 జాబితాలోకి ప్రవేశించింది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఎల్ఐసీ తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ 500 జాబితాలో 98వ స�