బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు గట్టిగా తగిలింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం జ