Daughters on family business | దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల కూతుళ్లు తమ ఐడియాలతో కుటుంబ వ్యాపారాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్).. మెట్రో ఇండియాను సొంతం చేసుకున్నది. రూ.2,850 కోట్లకు డీల్ కుదిరింది. ఈ మేరకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమ�
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�
Isha Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త. రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప జన్మించినట్లు ఇషా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇద్దరు పిల్లలకు అద�