Jio Space Fiber Service | దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తొలిసారి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్’ను ప్రారంభించింది. దీంతో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అంది�
Reliance Jio | ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ టారిఫ్లు తీసుకొచ్చింది. వీటితో అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి పాపులర్ ఓటీటీ సర�
Jio Bharat B1 4G | రిలయన్స్ జియో కొత్తగా ‘జియో భారత్ బీ1` పేరుతో మరో ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా ఇన్ బిల్ట్ జియో పే యాప్ ఇన్ స్టాల్ చేశారు.
టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఏడేండ్లు అవుతున్న సందర్భంగా రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.299 మొదలుకొని రూ.749, రూ.2,999 ప్లాన్లపై అదనపు డాటా, ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనల�
దేశ పౌరులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పరోక్షంగా నిఘా పెట్టిందని అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అప్పట్లో పెను దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం గురించి త
Jio Smart Home | రిలయన్స్ జియో.. తన యూజర్లకు రోజురోజుకి సరికొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నది. తాజాగా జియో ఎయిర్ ఫైబర్ తోపాటు జియో స్మార్ట్ హోం సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆకాశ్ అంబానీ తె�
JioBharat | జియో భారత్ ఫోన్ల రాకతో ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపులు తేలిక కానున్నాయి. అత్యంత చౌక ధరలో జియోభారత్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
Netflix | నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో రెండు ప్రీ-పెయిడ్ మొబైల్ ప్లాన్లను రిలయన్స్ జియో శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. నెట్ఫ్లిక్స్ కోసం ఈ రకమైన భాగస్వామ్యం ప్రీ-పెయిడ్ కేటగిరీలో ఇదే తొలిదని
Jio Phones | రిలయన్స్ జియో త్వరలో రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నదని తెలుస్తోంది. ఈ నెల 28న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఓ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
Reliance Jio | రిలయన్స్ జియో తన ప్రీ-పెయిడ్ యూజర్లకు కొత్త ఇండిపెండెంట్ ఆఫర్లు తెచ్చింది. 356 రోజుల వ్యాలిడిటీతో రూ.2,999, 336 రోజుల వ్యాలిడిటీతో 336 రోజులు, రూ.349 వ్యాలిడిటీతో 30 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్లు వచ్చాయి. ఇంకా జియో యా�
రిలయన్స్ జియో సోమవారం ఇంటర్నెట్ ఆధారిత జియో భారత్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో తెచ్చిన ఈ చౌక 4 జీ మొబైల్ ధర రూ.999. ఈ నెల 7 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి.