దేశీయ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అన్ని రకాల ప్లాన్ల టారిఫ్ ధరలను 12 శాతం నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి.
స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్�
టెలికం వినియోగదారులు మళ్లీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్ నెల చివరినాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికం సబ్స్ర్కైబర్లు ఉన్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించిం
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. మొబైల్ కనెక్టివిటీ, జియో ఫైబర్ సేవల్లోనూ సమస్యలు ఉన్నాయని సోషల్మీడియాలో వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.
Jio | దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ పరిధిలో టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. జియో యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..డాటా వినిమయంలో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన నెట్వర్క్లో డాటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
Reliance Jio | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.5,337 కోట్ల నికర లాభం గడించింది.
Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా�
Mobile Tariff Hike | సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.