దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..డాటా వినిమయంలో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన నెట్వర్క్లో డాటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
Reliance Jio | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.5,337 కోట్ల నికర లాభం గడించింది.
Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా�
Mobile Tariff Hike | సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Hanuman AI | ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్తో పాటు భారత్కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్ జీపీటీ త్వరలో చాట్జీపీటీ తరహాలో ఏఐ మోడల్ను లాంచ్ చేసేందుకు స�
Jio AirFiber | రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్లు ప్రకటించింది. యూజర్లు అదనపు డేటా వినియోగించుకోవడానికి వీలుగా ‘డేటా బూస్టర్ ప్లాన్స్’ అనే పేరుతో ఈ ప్లాన్లు తెచ్చింది.
5G Service | దేశంలో ఒకవైపు ఇంటర్నెట్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అంటూ టెలికం సంస్థలు తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ 2జీ, 3జీ సర్వీసులు వాడ�
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది.
Jio TV Premium Plan | జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం రిలయన్స్ జియో.. ప్రీమియం ప్లాన్లు తెచ్చింది. సింగిల్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ తో 14 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటెంట్ పొందొచ్చు.
Jio Cloud Laptop | ప్రస్తుతం విద్యార్థులకైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లకైనా లాప్ టాప్ కావాలంటే కనీసం రూ.50 వేలు ఖర్చు చేయాల్సిందే.. కానీ రూ.15 వేల లోపు ధరకే తీసుకొస్తోంది రిలయన్స్ జియో. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలతో దీన్న�