Reliance Jio | ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. దీపావళి సందర్భంగా తన కస్టమర్లకు ‘దీపావళి దమాకా’ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో రూ.3,350 విలువైన బెనిఫిట్లు పొందొచ్చు.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ 5జీ డాటా, కాలింగ్తో కూడిన రూ.999 ప్లాన్ను ప్రవేశపెట్టింది.
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం తమ కస్టమర్లకు పలు రిచార్జ్ ప్లాన్లపై ఆఫర్లను ప్రకటించింది. జియో.కామ్ వెబ్సైట్ వివరాల ప్రకారం ఈ నెల 5 నుంచి 10వ తేదీ మధ్య ఎవరై�
ఎయిర్ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్�
Reliance Jio | ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేసిన రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీతో రూ.999 ప్లాన్ ను పునరుద్ధరించింది. అదే బాటలో ఎయిర్ టెల్ ప్రయాణిస్తోంది.
టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు.
Reliance | శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ స్టాక్ 52వారాల గరిష్టాన్ని తాకింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23.85 లక్షల కోట్లు క్రాస్ అయింది.
రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.
మొబైల్ సబ్స్ర్కైబర్లకు టెలికం సంస్థలు వరుసగా షాకిస్తున్నాయి. ఇప్పటికే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ టారిఫ్ చార్జీలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా చేరాయ�
Bharti Airtel | రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్ టెల్ వివిధ టారిఫ్ ప్లాన్ల చార్జీలు 11-20 శాతం పెంచేసింది. పెంచిన చార్జీలు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.