దేశంలోని నాలుగు నగరాల్లో టెలికం దిగ్గజం జియో అక్టోబర్ 5 నుంచి 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిల్లో మొదలయ్యే ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని కం
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కె
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
సర్వీసులు ప్రారంభించండి టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జ�
2,999తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాబోయే స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్తో ప్రీపెయిడ్ ప్లాన్ను తమ అధికారిక ట్విట్ట