క్రమంగా పెరుగుతూ వచ్చిన మొబైల్ సబ్స్ర్కైబర్లు..గతేడాది చివరి నెలలో మాత్రం భారీగా తగ్గారు. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు 1.28 కోట్ల మంది తగ్గినట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తా�
ఎస్ఈఎస్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నది. ఇందుకోసం లగ్జంబర్గ్కు చెందిన ఎస్�
JioPhone 5G | గత సంవత్సరం జియో నుంచి జియోఫోన్ నెక్స్ట్ విడుదలైన విషయం తెలిసిందే. జియోఫోన్ నెక్స్ట్.. జియో నుంచి విడుదలైన తొలి స్మార్ట్ఫోన్. అలాగే ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ఫోన్. జియో ఫోన్ నెక్స�
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 1000 నగరాల్లో 5జీ టెక్నాలజీ విస్తరణ కోసం ప్లానింగ్ పూర్తయిందని జియో స్పష్టం చేసింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో మరోవైపు 6జీ టెక్నాల�
న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐ
అంబానీ ప్రామిస్ చేసినట్టుగా జియోఫోన్ నెక్స్ట్ | జియోఫోన్ నెక్స్ట్.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫోన్ అంటూ రిలయెన్స్ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడి