Jio Fiber | రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సర్వీసెస్ సంస్థ జియో ఫైబర్.. తన యూజర్లకు వివిధ రకాల ప్లాన్లు ప్రకటించింది. రూ.198తో బ్యాకప్ ప్లాన్, రూ.999తో వార్షిక ప్లాన్ అందిస్తున్నది.
టెలికం దిగ్గజాలు మొబైల్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలోకి 10 లక్షల మంది చేరగా, అదే భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 9.82 లక్షల మంది ఎంచుకున్నార
రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చిలో రూ.19,299 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నిరుడు రూ.16,203 కోట్ల లాభ
Jio Post Paid Plans | రిలయన్స్ జియో మరోమారు తన స్పెషాలిటీ చాటుకుంది. జియో ప్లస్ స్కీం కింద ఫ్యామిలీ అండ్ పర్సనల్ పోస్ట్ పెయిడ్ కింద రెండు వేర్వేరు ప్లాన్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..రాష్ట్రంలో 5జీ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఎనిమిది నగరాల్లో ఈ 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా రామగుండం, మంచిర్యాలలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.
Jio 5G services | రిలయన్స్ జియో కంపెనీ దేశంలోని మరో 34 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో కొత్తగా ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.
రిలియన్స్ జియో దేశవ్యాప్తంగా మరో 50 పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రక టించింది. ఇందులో రాష్ట్రం నుంచి నల్లగొండకు స్థానం దక్కింది. ఐదో తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టవిటీగా పిలుచుకునే 5జీ సేవల�
దేశంలోని 50 నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని నగరాల్లో 5 జీ సేవలను అందించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నది.
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లోని
గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో జియో ‘ట్రూ 5జీ’ సేవలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన గుజరాత్ దేశంలోనే మొదటి రాష్ట్రమని ముకేశ్ అంబానీకి చెందిన రిల
మోదీ సర్కారు ప్రైవేట్ వారికి అప్పనంగా కోట్లకుకోట్లు దోచిపెడుతూ ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ఎంత మంది గగ్గోలు పెడుతున్నా.. అవేమీ వారికి పట్టట్లేదు.