టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పర్సనల్ కంప్యూటర్ సేవలను ప్రారంభించింది. ఇక నుంచి పర్సనల్ కంప్యూటర్లోనూ టీవీని తిలకించవచ్చును. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ఆధారంగా రూ
Mukesh Ambani | రిలయన్స్ గ్రూప్ (Reliance group) ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తాను తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ (Big risk) గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2016లో రిలయన్స్ జియో (Reliance Jio) తో టెలికాం రంగం (Telecom sector) లోకి తిరి
రిలయన్స్ జియో తెలుగు రాష్ర్టాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఏప్రిల్ చివరి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో జియో నెట్వర్క్లోకి కొత�
Jio Recharge Plan | గత కొద్దిరోజుల కింద ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్తో చౌక రీచార్జ్ ప్లాన్ను అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్తో రె�
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత పదేండ్లుగా రిలయన్స్ జియోకి బిల్లు వేయనందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1,757.56 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది.
టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇదే సంస్థ మరో అద్భుత ప్రయోగానికి తెరతీసింది. కొత్తగా పరిచయం చేసిన జియోకాయిన్ అనే డిజిటల్ టోకెన్ను ఇంటర్నెట్ బ్ర�
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. ఏకంగా రూ.35,000-40,000 కోట్ల ఐపీవోకు వస్తున్నట్టు తెలుస్తున్నది.
కొత్త వసంతం 2025లో దేశీయ టెలికం సంస్థలకు జంట సవాళ్లు ఎదురు కానున్నాయి. పెట్టుబడుల రికవరీకి టారిఫ్ పెంపు, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్ల స్టార్ లింక్ వంటి శాటిలైట్ ప్లేయర్ల నుంచి వస్తున్న పోటీని దీటుగా ఎదుర్కొన�
దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలకు కొత్త ఏడాదిలో ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురుకావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆయా టెలికం కంపెనీలు టారీఫ్లను పెంచిన విషయం తెలిసిందే.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టారిఫ్ చార్జీలు పెంచి వినియోగదా