అభివృద్ధి, సంక్షేమ పథకాల కు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో నకిరిపేట కాంగ్రెస్ పార
భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్�
అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
కులమతాలకు అతీతంగా అర్హులందరికీ ఆర్థికసాయం అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని, మైనార్టీలకు ఆర్థికసాయం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పట్టణాలు, గ్రామాల్ల
వరద గోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదించింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 44.60 అడుగులకు చేరుకున్న నీటిమట్టం శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 40.6 అడుగులకు తగ్గింది.
దశాబ్దంలో పోడు సమస్యను పరిష్కరించి ఆదివాసీల కల సాకారం చేసిన ఉద్యమవీరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకుని పోడు సమస్య�
రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 లక్షలతో ఏర్పా�
అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశా�