గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్ట�
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రార్టర్లకొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేకనే ప్రశ్నించిన గొంతుకను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసీట్లోనూ కాంగ్రెస
Rega Kantha Rao | తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కవచం ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని, కాంగ్రెస్, బీజేపీ లకు నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షు�
Rega Kantharao | గుండాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 13 మాసాలు గడిచినా ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా �
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేడపతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం జర�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, ఏడాది కాలంలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. మండల కేం
సారపాక ఐటీసీ పీఎస్పీడీలో ఈ నెల 31న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాలదే గెలుపు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. స్థానిక బీఆర�
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని, ఇందుకోసం ఇప్పటినుంచే శ్రమించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు
ఎన్నికల ముందు ప్రజలకు 420 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
Rega Kantha Rao | మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్తోపా టు నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉ న్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అ ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ�