సారపాక ఐటీసీ పీఎస్పీడీలో ఈ నెల 31న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాలదే గెలుపు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. స్థానిక బీఆర�
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని, ఇందుకోసం ఇప్పటినుంచే శ్రమించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు
ఎన్నికల ముందు ప్రజలకు 420 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
Rega Kantha Rao | మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్తోపా టు నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉ న్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అ ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ�
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి గురువారం వైరాలో జరిగే సభలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల కాలంలో జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు.
నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికి అందుబాటులో ఉంటామని, ఏ కార్యకర
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదునెలలైనా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ �
బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి నియోజవకర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిసున్నారు.
ప్రతి గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తునారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న
ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయం కల్పించారు. వందలాది మంది వృద్ధులకు వెలుగులు ప్
నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. పినపాక పట్టీనగర్, మోరంపల్లి బంజరలో పలు �
సాధారణ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనతో కౌంట్డౌన్ షురూ కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరు పెంచారు.