తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్..శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతి�
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�
Bangalore | ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అస్తవ్యస్తంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో రియల్ ఎస్టేట్ నీటి బుడగలా పేలిపోయింది. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలు, ప్రభుత్వంలో �
Minister KTR | కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో రియ ల్ ఎస్టేట్ ఢమాల్ అవటం ఖాయమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ పార్టీకి స్థిరమైన పాలన చేతకాదని, ప్రతి ఆరునెలలకు ఓ సీఎంను మార్చుతుందని వెల్లడించారు. దాంతో పాలనాపరమైన
దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య 2025 నాటికి 1,900లకు చేరుకోవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేస�
తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ను (Hyderabad) నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నార�
స్థిరాస్తి లావాదేవీల్లో నగదు వాడకం క్రమేణా పెరుగుతున్నట్టు ఓ తాజా నివేదికలో తేలింది. డీమానిటైజేషన్ జరిగి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా ఓ వార్షిక సర్వే విడుదలైంది. సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ ద
తెలంగాణ ఏర్పాటైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందన్నారు.. నిర్మాణ రంగం కుప్పకూలుతుందని భయపెట్టారు. ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతున్నది హైదర�
జపాన్కు చెందిన ఏసీల తయారీ సంస్థ దైకిన్.. దక్షిణాదిలో అతిపెద్ద అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ షోరూంను కంపెనీ సీఎండీ కన్వల్జీత్ జావా బుధవారం ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారం ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు చేరుతుందని, ఈ నేపథ్యంలో ఏజెంట్లు సరైన సమాచారాన్ని అందించి కొనుగోలుదారులు మోసాలకు గురి కాకుండా చూడాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారా
Hyderabad | హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ హాట్కేక్ల ఎగురేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. అంతర్జాతీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలానికి ఎనలేని గిరాకీ ఏర్పడిందని ప్రముఖ
వచ్చే 10-15 ఏండ్లలో హైదరాబాద్ వృద్ధిబాటలో పరుగులు పెడుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి చెప్పారు. నగరంలోని హైటెక్స్లో నరెడ్కో అ�
నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు ఇస్తూ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏజీఎస్ సంస్థకు రియల్ ఎస్టే ట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రూ.50 లక్ష ల ఆపరాధ రుసుంను విధించింది.
రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో రెరా అనుమతుల కోసం వస్తున్న దరఖ�