తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో �
అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత బిచాణా ఎత్తేస్తున్న ముఠాలు హైదరాబాద్లో సంచరిస్తున్నాయి. బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డ
మండల కేంద్రంలో జరిగిన యువకుల హత్య కేసును త్వరగా విచారించేందుకు, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్�
ఫ్రీ లాంచ్ ఆఫర్లో శంకర్పల్లిలో తక్కువ ధరకు విల్లా అంటూ నమ్మించి ఇద్దరిని నుంచి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రూ.1.4 కోట్లు టోకరా వేసింది. బాధితులు నెల క్రితం జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో అక్కడ నమో�
Jagapathibabu | రియల్ ఎస్టేట్ (Real Estate)లో మోసాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు (Jagapatibabu) ప్రజలకు సూచించారు. జగపతిబాబు తనకు జరిగిన మోసాన్ని తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం గురించిన మాటలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ధరల హెచ్చుతగ్గుల గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నెల నుంచే ఈ తరహ
Real Estate | అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొన్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవంతులు, ఆఫీసు స్థలాలు విక్రయాలు లేక ఘోస్ట్
రాష్ట్రంలో గత డిసెంబర్ వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లిన ‘రియల్' వ్యాపారంలో ఈ ఐదు నెలల కాలంలో స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది.
మదుపరులు తీసుకునే నిర్ణయాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులే పెద్దది. రియల్టీలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు.. దానిపై ఆకర్షణీయమైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. నిజానికి స్థిరాస్తిపై మీరు పెట్టుబడులకు వెళ్�
ప్రజలకు పరిపాలన చేరువ చేసే సత్సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న క్రమంలో ‘జిల్లాల రద్దు’ ప్రకటన అయోమయానికి గురిచేస్త�
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్ల�
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచిచూసే ధోరణిలో పడ్డారు.