గృహజ్యోతి పేరిట ఏకంగా భూమికి ఎసరు పెట్టారు కొందరు రియల్ వ్యాపారులు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన రాయెల్లి సులోచన కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలక�
గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ఎక్స్పోన
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్య�
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు
కొత్త సంవత్సరం మొదలైంది. గత ఏడాది అనుభవాలు.. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇంకా మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి ప్రణాళిక అవసరమో.. ఫైనాన్షియల్ టార్గెట్లను కూడా అం�
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 7.3 శాతం వృద్ధిని సాధించగలదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను భారత ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తొలి �
కొవ్వొత్తి తాను కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. గొప్ప నాయకుడు తాను ఓడిపోయినా తన ప్రజలను, తన సమాజాన్ని నిలబెడతాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. కేసీఆర్ తెలంగాణను గెలిపించి, తా�
యల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. దేశంలో ఎక్కడ చూసినా ట్రెండ్ ఇలానే ఉంది. హైదరాబాద్ విషయానికే వస్తే.. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర ఒక్కో చదరపు అడుగు సగటున రూ.6,500-7,000 మధ్య పలుకుతున్నది.
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్ట�
ఈ ఏడాది దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు గిరాకీ బాగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్సహా ఏడు ప్రధాన నగరాల రియల్టీపై గురువారం స్పందించింది.
పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించుకోవడానికి రాలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలం లోని వడ్లకొండ గ్రామంలో మండల ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్�