అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్ల�
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచిచూసే ధోరణిలో పడ్డారు.
రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్ట�
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
అస్తిత్వం కోసం అరువై ఏండ్లు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అబివృద్ధి, సంక్షేమం శిఖరాగ్రానికి చేరిందనేది వాస్తవం. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్�
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. 2034 నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రియల్ఎస్టేట్ బాడీ క్రెడాయ్ అంచనావేస్తున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి 5.17 ట్�
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డాక్స్తో తస్మాత్ జాగ్రత్త అని రెరా హెచ్చరించింది. హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టుకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో నిర
హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైంది. కీలకమైన బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా డీలా పడింది. గత మూడు నెలలుగా బడా నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లన్న�
గృహజ్యోతి పేరిట ఏకంగా భూమికి ఎసరు పెట్టారు కొందరు రియల్ వ్యాపారులు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన రాయెల్లి సులోచన కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలక�
గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ఎక్స్పోన
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్య�
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.