జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటివెలుగులో భాగంగా ఇప్పటి వరకు 1,70,789 కంటి పరీక్షలు చేపట్టామని డీఎంహెచ్ఓ డాక్టర్ కావూరి మల్లికార్జునరావ
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవం తం కావడంతో ఈ ఏడాది జనవరి 19వ తేదీన రెండో విడుతను ప్రారంభించింది.
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార
గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారస�
గ్రేటర్లో కంటివెలుగు 39వ రోజుకు చేరుకుంది. బుధవారం 274 కేంద్రాల్లో 29,691 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందు లో 4,442 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా... 2,376 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,08,937 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 33,981 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 21,243 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్
బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వై�
అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. కంటిపరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారితో శిబిరాలు కళకళలాడుతున్నాయి.
అందరికీ చూపును ప్రసాదించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం రెండో విడుత ‘కంటి వెలుగు’ నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి క్యూలో ఉండి కంటి పరీక్షలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు కంటి సమస్య ఉంది. పదేండ్ల నుంచి కంటి అద్దాలు వాడుతున్న. పని ఒత్తిడి కారణంగా సమయానికి కంటి పరీక్షలు చేయించుకోలేక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,844 మందికి కంటి పరీక్షలు నిర్వ�
Minister Harish rao | కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
గ్రేటర్లో 274 కంటి వెలుగు కేంద్రాల్లో 9వ రోజు 31,171 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 9,780 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 4,866 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశా�