తుంగభద్ర నదీ జలాలను ఏపీ అనాదిగా దోచేస్తున్నది. సమైక్య పాలనలో ఆర్డీఎస్ ఆయకట్టును ఎండబెట్టి, ఏపీ వైపున తుంగభద్ర నది పొడవునా ఎగువ నుంచి సుంకేసుల బరాజ్ వరకు 18 ఎత్తిపోతల పథకాలకుపైగా ఏర్పాటు చేసింది.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఇండెంట్తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని మంగళవారం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆన�
ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరద వస్తుండడంతో నదిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. మూడు రోజుల నుంచి వరద నిలకడగా వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్ట్కు బుధవా రం స్వల్పంగా వరద మొదలైంది. మూడు రోజులు గా కురుస్తున్న వర్షానికి 670 క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్కు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా..
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించింది. �
జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద కొనసాగుతున్నది. 231 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 439 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమో దైంది. కుడి కాల్వకు 351క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 88 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్న�
జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. 48 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండగా, 1,529 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. సాగునీటి ప్రాజెక్ట్లకు అవసరాల మేరకు యధావిధిగా నీటిని తర�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేర�
RDS | కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద చేరుతో
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరం వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు
Tungabhadra | కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద
కొత్తవేమీ లేవంటున్న తెలంగాణ ఇంజినీర్లు రాష్ట్ర అభ్యంతరాల ఊసే లేదని మండిపాటు కేఆర్ఎంబీ ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి