కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేర�
RDS | కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్కు వరద చేరుతో
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరం వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు
Tungabhadra | కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద
కొత్తవేమీ లేవంటున్న తెలంగాణ ఇంజినీర్లు రాష్ట్ర అభ్యంతరాల ఊసే లేదని మండిపాటు కేఆర్ఎంబీ ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి
సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయం కొత్త ప్రతిపాదన చేసిన కేఆర్ఎంబీ 3 రాష్ర్టాలతో చర్చిస్తామని వెల్లడి హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై సమగ్ర అధ్యయనం జరపాలని కృష్�
రాష్ర్టానికి నష్టం జరిగితే సీఎం ఊరుకోరు: మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నిర్మాణం చేపట్ట�
అనుమతులు లేకుండా కుడి కాల్వ పనులు తెలంగాణ రైతులకు అన్యాయం మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాంత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తూ కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన