ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదేపదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్రా అంటూ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ముందు క్యూకట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బ
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�
Revanth Reddy | అప్పులు చేయడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.409 కోట్ల అప్పు తీసుకున్నది. రూ.409 కోట్ల విలువైన బాండును 26 ఏండ్ల కాలానికి రాష్ట్ర
Bank Holidays | ఈ ఏడాది 2024 నెలాఖరుకు చేరుకున్నది. త్వరలోనే కొత్త సంవత్సరం 2025 మొదలవనున్నది. 2025 జనవరి బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.
ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
Forex Reserve | ఈ నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లతో ఏడు నెలల దిగువకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Manmohan Singh | భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూ�
రూపాయి పతనం ప్రవాస భారతీయులకు కలిసొస్తున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు దేశీయంగా భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుక
Forex Reserves | ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని బీఆర్ఎ�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. తమ తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కస్టమర్లకు ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్' సౌకర్యాన్ని కల్పించేందుకు స్మ�
Telangana | ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత రాబడులే కొలమానాలు. ఈ మూడు అంశాల్లో కేసీఆర్ పదేండ్ల పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. మందగమనంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధికి రాక�