జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్(జేపీఎస్ఎల్) భారీ ఊరట లభించింది. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగ్రేటర్ లైసెన్స్ను రిజర్వుబ్యాంక్ నుంచి పొందింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో రూ.1,500 కోట్ల అప్పుగా తీసుకుంటున్నది. ఈ రుణాన్ని ఆర్బీఐ ఈ నెల 29న విడుదల చేయనున్నది. గత సెప్టెంబర్లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ ఒకటో
Forex Reserves | ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం, అన్ని రంగాల్లో షేర్లు కుదేలవడంతో సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అంతర్జాతీయ ఆ�
ప్రస్తుత పండుగ సీజన్లో ఊపందుకున్న కొనుగోళ్లు, పెరిగిన వ్యాపారాలతో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ నెల (అక్టోబర్)కుగాను సోమవారం విడుదల చేసిన బులెటిన్లో రిజర్
‘క్రికెట్లో వికెట్కీపర్లు, ఫుట్బాల్లో గోల్కీపర్లు ఎలాగో సెంట్రల్ బ్యాంకులూ అంతే. వారు సాధించే విజయాలను ఎవరూ గుర్తించరు. కానీ వైఫల్యాలను మాత్రం ఎత్తిచూపుతారంతా’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Telangana |ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్నాళ్లూ అవలంబించిన కఠిన ద్రవ్య విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నది. ఇకపై ‘న్యూట్రల్' ప�
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు బిగ్ బ్రేక్ పడింది. ఆల్టైమ్ హై శిఖరాలకు చేరుకున్న సూచీలు.. భారీ నష్టాలతో కిందకి వచ్చేశాయి. లాభాల స్వీకరణ దిశగా అడుగులేస్తున్న మదుపరులకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా త
రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) సమావేశమై రాజేశ�
Revanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలపై మరింత రుణభా రం మోపుతున్నది. రుణాలతోనే ప్రజాపాలన సాగిస్తున్నది. నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచి నేటివరకు అంటే.. 300 రోజుల్లో రేవం�
అధికారానికి వచ్చిన నాటి నుంచి అప్పులతోనే పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. వచ్చే నెల ఒకటో తేదీన మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కస�