Power Issues | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ వాపోయారు.
ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
Medak | గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్లో జరిగే 'ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు'పై జరిగే రాష్ట్రస్థాయి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(DBF) జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ
Rayapol | రాయపోల్, మార్చి 22: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గుర్రాల సోఫా వద్ద బేగంపేట, అప్పాయిపల్లి, వడ్డేపల్లి, దొడ్లపల్లి, మాచినపల్లి గ్రామాల యువకులు రహదారిపై ధర్నాకు దిగారు. హైమద్ నగర్ చౌరస్తా నుంచి నాచారం
Veera Bhadra Swamy Temple | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, పుణ్యవచనం, మాతృకా, �
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో చిన్నారుల విద్య, ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడే అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు,ఉప సర్పం
Rayapol | రాయపోల్ ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు పి.సతీశ్ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర
Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 02: సిద్దిపేట జిల్లా రాయపోల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సుగంధలతకు తెలంగాణ ప్రభుత్వం మెరిట్ సర్టిఫికెట్ ప్రదానం చేసిం
సీఎం కప్ క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహద పడుతాయని సిద్దిపేట జిల్లా తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల�