leopard | చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు రాయపోల్ ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు.
MLA Kotha Prabhakarreddy | దండు నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం కావడంతో చికిత్స కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్ట
Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Transformer | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
Bathukamma | రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు.
రైతుల కోసం ప్రభుత్వం, సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ విభాగం ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అసలు లక్ష్యం గా ఉన్న �
CMRF | సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలోని
మల్లేశంపల్లి గ్రామానికి చెందిన శివంది ముత్యాలుకు రూ.23000, కుమ్మరి అనితకు ర
దౌల్తాబాద్ (Daulatabad) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కాలేజీకి చెందిన అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. మండల పరిధిలోని, హైస్కూల్ ఉన్న ప్రతీ గ్ర
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంతో పాటు యాదాద్రి ట్రేడర్స్ షాపులను టాస్క్ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం విత్తన డీలర్స్ అందరితో రాయపోల్లోని రైతు వేదికలో
Bhaktha Markandeya swamy Pratistha | రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నా�
సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండలంలోని రాంసాగర్లో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆవాహిత దేవతాపూజ, ఆవాహి�
Yoga | అనేక ఒత్తిడిలకు కారణమవుతున్న ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం నిత్యం కొంత సమయాన్ని యోగ, ధ్యానం లాంటి వాటి కోసం కేటాయించాలని ఐకేపీ ఏపీఎం యాదగిరిసూచించారు
Farmers | రైతులు దళారులను నమ్మి.. పంటను అమ్ముకుని మోసపోవద్దని దౌల్తాబాద్ మండల సర్పంచుల ఫోరమ్ తాజా మాజీ గౌరవ అధ్యక్షుడు దార సత్యనారాయణ పేర్కొన్నారు. ఇవాళ మండల పరిధిలోని మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగ