Begumpeta | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట జెడ్పీ హై స్కూల్కు చెందిన విద్యార్థులు ఇటీవల న్యూఢిల్లీలో గల గల్గొటియాస్ యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు.
108 Ambulance | అంబులెన్స్లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు. స్టాఫ్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్త
Urea | మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర ట్రేడర�
local body Elections | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల హృదయాలను గెలుచుకుందని.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర యువ�
Nalla Pochamma | నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టను వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. రెడ్డి �
Planting | పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ప్రెసిడెంట్ డాక్టర్ కుమారస్వామి , లయన్ సత్యనారాయణ పేర్కొన్నారు.
Urea | దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
Nano Urea | మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించారు.
Brahma kamalam | రాయపోల్ మండల కేంద్రానికి చేందిన తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Mallanna Sagar | నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని నాయకు
Mission Bhageeratha water | మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని లింగారెడ్డిపల్లి గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
Rayapol SI manasa | ప్రతీ గ్రామంలో పర్యటించి ప్రజలు, యువతను చైతన్యం చేసి గ్రామాల్లో ప్రశాంత వాతావరణ కోసం కృషి చేస్తామని రాయపోల్ ఎస్ఐ మానస తెలిపారు. యువత. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని మంచి భవిష్యత�