సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్త
Urea | మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర ట్రేడర�
local body Elections | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల హృదయాలను గెలుచుకుందని.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర యువ�
Nalla Pochamma | నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టను వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టించారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. రెడ్డి �
Planting | పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ప్రెసిడెంట్ డాక్టర్ కుమారస్వామి , లయన్ సత్యనారాయణ పేర్కొన్నారు.
Urea | దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
Nano Urea | మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించారు.
Brahma kamalam | రాయపోల్ మండల కేంద్రానికి చేందిన తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Mallanna Sagar | నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని నాయకు
Mission Bhageeratha water | మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని లింగారెడ్డిపల్లి గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
Rayapol SI manasa | ప్రతీ గ్రామంలో పర్యటించి ప్రజలు, యువతను చైతన్యం చేసి గ్రామాల్లో ప్రశాంత వాతావరణ కోసం కృషి చేస్తామని రాయపోల్ ఎస్ఐ మానస తెలిపారు. యువత. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని మంచి భవిష్యత�
Potholes |దౌల్తాబాద్ నుంచి రాయపోల్ మీదుగా గజ్వేల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు రాయపోల్ బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. నడిరోడ్డుపై గుంతలు పూడ్చివేయాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికా
Rayapol | శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని రాయపోల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మానస పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.