Brett Lee : ఈ మధ్యే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో జడేజా గొప్పగా రాణించాడు. ముఖ్యంగా బ్యాటుతో, బంతితో చెలరేగిన జడ్డూ ఆటకు ఫిదా అయిపోయిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ (Brett Lee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో సమిష్టిగా రాణించిన భారత జట్టు భారీ స్కోర్ కొట్టింది. ఆతిథ్య జట్టు బౌలర్లను వచ్చినవాళ్లు వచ్చినట్టు ఉతికేయగా.. కొండంత లక్ష్యాన్ని ముందుంచింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో మూడో రోజు భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు.
భారత్ పోరాటం అద్భుతం, అనిర్వచనీయం! ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. స్కోరుబోర్డుపై కనీసం ఒక పరుగు చేరకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మాంచెస్ట�
IND vs ENG : అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత మిడిలార్డర్ వీరోచిత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లు కుదేలవ్వగా.. టీమిండియా సిరీస్లో నిలిచింది.
Ravindra Jadeja : మాంచెస్టర్ టెస్టులో శతకంతో పాటు ఐదు వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ (Ben Stokes) 'ది బెస్ట్ ఆల్రౌండర్'గా ప్రశంసలు అందుకుంటున్న వేళ .. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రికార్డులతో రెచ్చిపోతున్నాడు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు గండం గట్టెక్కింది. టాపార్డర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్)లు పట్టుదలగా క్రీజులో నిలిచారు.
Old Trafford : మాంచెస్టర్లో విజయంపై గురి పెట్టింది శుభ్మన్ గిల్ సేన. ఓల్డ్ ట్రఫోర్డ్ (Old Trafford) మైదానంలో బుధవారం నుంచి జరుగబోయే నాలుగో టెస్టు కోసం నెట్స్లో చెమటోడ్చుతున్నారు టీమిండియా స్టార్లు. అయితే.. ఈ మైదానంలో భ�
Lords Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్లు 'నువ్వానేనా' అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ట
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
IND Vs ENG Test | ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్పై ఇంగ్లండ్ విజయం సాధించింది.
IND vs ENG : భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎప్పటి�