బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వ�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా రాక్స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలిచిన జడేజా.. రెండు ఇన్న�
క్రికెట్లో ‘మన్కడింగ్’ అనే అవుట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులందరికీ మన్కడింగ్ గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన�
దిగ్గజ కెప్టెన్ కపిల్దేవ్ రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందని టీమ్ఇండియా స్టార్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. చిన్నప్పుడు కపిల్దేవ్లాగా మీడియం పేస్ ఆల్రౌండర్ కా�
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా స్పాట్లైట్లో నిలిచినప్పటికీ.. అశ్విన్ కూడా తను తక్కువేమీ కాదని నిరూపించాడు. బ్యా�
తొలి పరీక్షలో రోహిత్ శర్మ అద్భుతమైన మార్కులతో పాసయ్యాడు. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మర్చిపోలేని విజయం అందుకున్నాడు. లంకపై ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో జయ�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లంకేయుల�
Ravichandran Ashwin: భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. 19వ ఓవర్ వేసిన అశ్విన్ లాహిరు తిరుమనే (17)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. అశ్విన్ వేసిన బంతి బాగా టర్న్ అవుతుందనుకొని తిరుమనే ఆడాడు. కానీ లైట్గా స్లైడ�