నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్లో ఉన్న ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56 నుంచి 70. 83కు పడిపోయి�
బోర్డర్ - గవాస్కర్ తొలి టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో పలు ఘనతలు సాధించాడు. టెస్టులో 450 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో 31 సార్లు 5 వికెట్లు తీసిన ఏడో బౌల
తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్పై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురిని తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్తో పో�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. మూడో స్పిన్నర్గా కుల్ద
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ను రవిచంద్రన్ అశ్విన్ కచ్చితంగా ఇబ్బంది పెడతాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అశ్విన్ తీసిన వాటిలో దాదాపు 50 శాతం వికెట్లు ఎడమచేతి వాటం బ్యాటర్�
భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నాహాలు మొదలుపెట్టింది. రవిచంద్రన్ అశ్విన్ను ఎదుర్కోవడం కోసం అచ్చం అతనిలా ఆఫ్ స్పిన్ వేసే భారత స్పిన్నర్మహేష్ పిథియాను తీసుకుంది. తొలి మ్యాచ్ నాగ�
India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల