Ashwin :రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజున అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను టెస్టుల్లో 13వ అ
Ravichandran Ashwin :బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భోజన సమయానికి ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది. అశ్విన్ 40, కుల్దీప్ యాదవ్ 21 రన్స్ తో క్రీజ్లో ఉన్నారు. ఇవాళ ఉదయం అయ్యర్ 86 పరుగ
Ravichandran Ashwin | క్రికెట్ మ్యాచ్లో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మైదానంలోని ప్లేయర్స్ లేదా స్టాండ్స్లోని ప్రేక్షకులు చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే అవి మ్యాచ్ జ
ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దనుష్క గుణతిలక అవుటయ్యాడు. అశ్విన్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక రాహుల్కు చిక�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
ఈ ఐపీఎల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వెటరన్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. తన పని అయిపోయిందని ఎవరు అనుకున్నా సరే వాళ్లను తప్పు అని అశ్విన్ నిరూపిస్తూనే ఉన్నాడని భారత మాజీ దిగ్గజం వసీమ్ జాఫర్ అన్నాడ
టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్ని రకాల కెప్టెన్సీలకు దూరమయ్యాడు. టీమిండియా టీ20 జట్టు సారధ్యాన్ని కోహ్లీ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత కొన్
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వ�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�