Ganguly Vs Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ రసవత్తరంగా సాగుతున్నది. నువ్వా.. నేనా అన్న రీతిలో జట్లు తలపడుతున్నాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పాత �
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న విషయం తెలిసిందే. వంద సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడ
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 9 నుంచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరగనుండగా. ఈ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. కాగా.. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళాలంటే ఈ సీ
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. మూడో స్పిన్నర్గా కుల్ద
Ravi on Kohli | టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై కోహ్లీ ఆడిన మ్యాచ్పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కామెంట్లు చేశారు. ఒక్క మ్యాచ్తో అందరి నోర్లు మూయించాడని భావోద్వేగతంతో చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని
Virat Kohli | ఆసియా కప్లో కోహ్లీ ప్రదర్శన చూసిన తర్వాత అతను ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆశించారు. అలాగే అతనికి మంచి రికార్డున్న మొహాలీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కోహ్లీ ఇరగదీస్త�
గాయంతో టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్య�
టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయ
ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �
టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టు క్రికెట్పై ఆటగాళ్లకు ఉన్న ప్రేమ కారణంగా మధ్యలో వన్డే ఫార్మాట్ ఎటూ కాకుండా పోతున్నది. 50 ఓవర్ల ఫార్మాట్కు కాలం చెల్లిందని పలువురు క్రికెట్ పండితులు ఇప్పటికే తమ వాదనలు వ�
గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చే
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�