గాయంతో టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్య�
టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయ
ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ �
టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టు క్రికెట్పై ఆటగాళ్లకు ఉన్న ప్రేమ కారణంగా మధ్యలో వన్డే ఫార్మాట్ ఎటూ కాకుండా పోతున్నది. 50 ఓవర్ల ఫార్మాట్కు కాలం చెల్లిందని పలువురు క్రికెట్ పండితులు ఇప్పటికే తమ వాదనలు వ�
గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చే
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�
క్రికెట్ అభిమానుల్లో టెస్టులు, వన్డేలపై ఆసక్తి తగ్గి టీ20ల మీద మోజు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఫార్మాట్ అయితే బెటర్ అనేదానిమీద జోరుగా చర్చ నడుస్తున్నది. గత కొద్దిరోజులగా ఇదే విషయమై పలువురు మాజీ క్రికెటర్లు �
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
ఐపీఎల్లో అద్భుతంగా రాణించి గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను భారత జట్టుల
క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి
ప్రస్తుత ఐపీఎల్లో పేలవ ఫామ్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా ఉన్న శ్రేయాస్.. టోర్నీ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దాంతో అతనిపై చాలా అంచనాల�
ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమని మాజీ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ ‘‘ఓవర్ కుక్డ్’’ (అంటే మరీ ఎక్క�