క్రికెట్ కు సంబంధించిన విషయాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల ఒరి
ప్రస్తుత ఐపీఎల్లో పేలవ ఫామ్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా ఉన్న శ్రేయాస్.. టోర్నీ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దాంతో అతనిపై చాలా అంచనాల�
ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమని మాజీ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ ‘‘ఓవర్ కుక్డ్’’ (అంటే మరీ ఎక్క�
కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రయత్నించినా.. కొంతమంది మాత్రం తాను విఫలం కావాలని కాచుకుని కూచునేవారని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల కోచింగ్ బాధ్యతలకు దూరమైన రవిశా�
మిస్టర్ ఐపీఎల్ అని ఫ్యాన్స్ అభిమానంతో పిలుచుకునే టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా. ఈ లెఫ్ట్ హ్యాండర్ను ఇటీవల జరిగిన మెగావేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన తర్వాత పలువురు ఆటగాళ్లు ఈ సీజన్ నుం�
Ravi Shastri: ప్రపంచకప్ గెలిస్తేనే గొప్ప ఆటగాళ్లుగా, ప్రపంచకప్ గెలువనంత చెడ్డ ఆటగాళ్లుగా జమకట్టలేమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఒమన్లో ఉన్న
ముంబై: వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించడాన్ని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒక విధంగా సమర్థించాడు. ప్రస్తుత బయోబబుల్ కాలంలో అన్నీ బాధ్యతలు ఒక్కరే చూసుకోవడం కష్టమని తెలిపాడు. స్టార్ స్ప
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్లు దక్కకపోవడంతో అప్పటికే అసంతృప్తిలో ఉన్న తనకు అప్పటి చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాటలు మరింత బాధించాయని దీంతో కదులుతున్న బస్సు కిందకు తోసేసినట్లు అనిపించిందని సీ�
T20 World Cup | జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
T20 World Cup | టీ20 ప్రపంచకప్తో టీమిండియా కోచ్గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఆయన స్థానంలో మరో దిగ్గజం రాహుల్ ద్రవిడ్.. జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరున్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ల అయిదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వారందరి