ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉ�
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని.. ఆ రైస్ను ఎలా తినాలని గాజీపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అనే సామెత అచ్చంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సన్నబియ్యం పింపిణీకి సరిపోతుంది. సన్నం బియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించి జోరుగా ప్రచారం నిర్వహి�
రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వక�
బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అలాగే, రేషన్ డీలర్లకూ నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని.. ప్రస్తుత�
ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బులు అందక ప‘రేషాన్'లో ఉన్నా రు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని శుక్�
రేషన్ దుకాణాల్లో గత ఆరు నెలలుగా దొడ్డుబియ్యం నిల్వలతో రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలల నుంచి ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఐదునెలల కమీషన్ కోసం భద్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.400 కోట్ల ప్రభుత్వ సొమ్ముకు పురుగులు పడుతున్నాయి. డబ్బులకు పురుగులు పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం రూపంల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అంద