Ration shops | చాలా ప్రాంతాల్లో రేషన్ షాపుల్లో బియ్యం అందుబాటులో లేవని షాపులను మూసివేశారు. తెరిచి ఉన్న షాపులకు వెళ్లి వినియోగదారులు ఆరా తీయగా.. డీలర్లు స్టాకు రావడం లేదని సమాధానం ఇచ్చి తిప్పి పంపిస్తున్నారు.
సన్న బి య్యం పంపిణీ చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటున్నాయి. కానీ రేషన్ దుకాణాలకు అందించే బియ్యం ముక్కిపోయి ఉంటున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ప్రజలకు పురుగుల పట్టి న రేషన్ బియ్యం ఇచ్చి ప్రజా ఆగ్రహానికి గురువుతున్నారు. మండలంలోని చౌదర్పల్లి రేషన్ షాపునకు శుక్రవారం 220 క్వింటాళ్�
గుడిపల్లి మండలం కేశంనేనిపల్లిలో రేషన్ దుకాణం ద్వారా గ్రామస్తులకు తుట్టెలు కట్టిన, పురుగులు పట్టిన, ఎలుక పెంటలతో కూడిన దొడ్డు బియ్యాన్ని గత రెండు రోజులుగా పంపిణీ చేస్తున్నారు.
గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ సహా 21 రాష్ర్టాలు, యూటీల్లో కిరోసిన్ను పంపిణీ చేయబోతున్నది.
జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నది. ప్రతిరోజూ ఏదో ఒక చోట టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడుతున్నది. బ్లాక్ మార్కెట్కు తరకుండా చర్యలు తీసుకున్నా మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్ర�
సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపంతో నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నార�
మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సి�
ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతోంది. ప్రభుత్వ లక్ష్యం మంచిదైనప్పటికీ రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేసే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల �
డబుల్ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, రేషన్ దుకాణాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అందులో ఉండేవారు కోరుతున్నారు.
ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉ�
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని.. ఆ రైస్ను ఎలా తినాలని గాజీపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.