‘బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తం’ అని ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు.
రేషన్కార్డులో కొడుకు పేరు నమోదు కోసం శంషాబాద్కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వైభవంగా నిర్వహించింది. పండుగ పూట అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు బతుకమ్మ చీరలు పంపిణీ చే
'హలో... నేను ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వచ్చాను.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంది మీరేనా.. ఎంక్వయిరీకి వచ్చాము మీరుండే అడ్రస్ ఎక్కడ... లేదంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం.. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు జిరాక్స్
జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా పలువురు ఉద్యోగులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టరేట్లో ఈ-సెక్షన్ ఉద్యోగితోపాటు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నా నలుగురికి మాత్రమే నాలుగు కిలోల బియ్యం ఇచ్చేవార ని, తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ కార్డు లో ఉన్న అందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజే�
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని, దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని, అధిక సంఖ్యలో పేద కుటుంబాలు లబ్ధిపొందబోతున్నాయని, నేటి (ఈ నెల 14) నుంచి గ్రామగ్రామాన సభలు పెట్టి రేషన్ కార్డులు పంపిణీ
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి �
రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్ కార్యాలయంలో శనివార�