జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా పలువురు ఉద్యోగులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టరేట్లో ఈ-సెక్షన్ ఉద్యోగితోపాటు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నా నలుగురికి మాత్రమే నాలుగు కిలోల బియ్యం ఇచ్చేవార ని, తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ కార్డు లో ఉన్న అందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజే�
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని, దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని, అధిక సంఖ్యలో పేద కుటుంబాలు లబ్ధిపొందబోతున్నాయని, నేటి (ఈ నెల 14) నుంచి గ్రామగ్రామాన సభలు పెట్టి రేషన్ కార్డులు పంపిణీ
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి �
రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్ కార్యాలయంలో శనివార�
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. రేషన్ పొందడానికి అటు లబ్ధిదారులు, పంపిణీ చేయడానికి ఇటు డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
‘రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’.. ఇది కొత్త రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒకటి. కానీ ప్రస్తుతం కొత్త రేషన్కార్డ
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు.