తనకు రేషన్కార్డు రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని కామారెడ్డి జిల్లా ని జాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లూర్కు చెందిన గ డ్డమీది సందీప్�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలు పొందిన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో హడావిడిగా ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలను లబ్ధిదారులకు అధికారులు అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకాలు అభాసుపాలవుతున్నాయి. గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారులు ప్రొసీడింగ్స్ పంపిణీలో మిస్సయ్యారు. వారి స్థానంలో కొత్తవారు దర్శనమిచ్చారు. దీంతో పైలట్ గ్ర�
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని నల్లగొండ ఆదినారాయణ ప్లకార్డుతో ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిపై శనివారం ధర్నాకు దిగాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది.
ఆకలినైనా సహిస్తం కానీ అన్యాయాన్ని సహించం.. ఇది తెలంగాణ గడ్డ పౌరుషం.. తప్పు జరిగినప్పుడు నిలదీయడం ఈ గడ్డ నైజం.. మాట తప్పినోళ్లని, మాయమాటలు చెప్పినోళ్లని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నించడం ఇక్కడి ప్రజల స్వ
Ration Card | రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రేషన్కార్డుల జాబితా ప్రజలను గందరగోళంలో పడేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో కులగణనలో ప్రతిఒకరూ కొత్తరేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, ఇంద
‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు.. ఏ ప్రాతిపదికన రేషన్కార్డుల లిస్టు తయా రుచేశారు? అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. గ్రామసభ రోజు ఎంపీడీవో, తహసీల్దార్ను నిర్బంధిస్తాం’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారంనకు చెంది�
ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 200 మంది రేషన్కార్డు లేని వారు ఉన్నారు. వీరిలో చాలా మంది కూలీ పనులు, కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్కార్డుల అర్హుల