‘రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’.. ఇది కొత్త రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒకటి. కానీ ప్రస్తుతం కొత్త రేషన్కార్డ
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు.
తెల్ల రేషన్కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలుగా బియ్యం పంపిణీకి అపసోపాలు పడుతున్నది. నెలాఖరు వరకు బియ్యం ఇవ్వడం... చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు తగిలించిన ఉదంతాలు కోకొ�
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాబోయే మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా ఒకే నెలలోనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు కూడా వచ�
ఎన్నో ఏళ్లుగా మండల సరిహద్దుల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉంటున్న తమకు కోయ కుల ధ్రువీకరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తహసీల్ కార్యాలయాన్ని వలస ఆదివాసీలు సోమవారం ముట్టడిం�
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని నల్లగొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు తెలిపారు. చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్య
Congress Leaders | తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మల్లెపూల నరసయ్య ,మండల అధ్యక్షులు జెల్కె పాండురంగ్ తెలిపారు.
రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ప్రతినెలా సన్న బియ్యం అందించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. పేదోళ్లకు కడుపునిండా తిండి పెట్టేందుకే తమ ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధ�
రేషన్కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు.
Rajiv Yuva Vikasam | ప్రభుత్వం ఊరించిన రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఊసూరుమనిపిస్తున్నది. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడమేగాక, రేషన్కార్డు ఉంటేనే పథకానికి అర్హులని సర్కారు షరతులు విధించడమే అందుకు కారణం. మండల,
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభ�
రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. గత నెల 17న రేషన్కార్డుల జారీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి .. ‘కొత్త రేషన్కార్డుల జారీకి వెంటనే ఏర్పా ట్లు చేయండి’ అంటూ అధికారులను ఆ�